టీడీపీని ఆపరేషన్ ఆకర్ష్ పరేషాన్ చేస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్య నేతలు వరుసగా బీజేపీలోకి క్యూ కట్టడం కలవరపెడుతోంది. ఈ వలసలు కొనసాగుతుండగానే.. ఇటు వైఎస్సార్సీపీలోకి చేరికలు టెన్షన్ పెట్టిస్తోంది...
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ బాటలో పయనిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు పథకాన్ని ఏపీలో కూడా అమలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. రా...
జగన్ సర్కార్కు కేంద్రం మరోసారి ఝలక్ ఇచ్చింది.. పీపీఏల విషయంలో ప్రభుత్వానికి మరోసారి లేఖ రాసింది. పీపీఏల ఒప్పందాల్లో ఎలాంటి అవినీతి జరగలేదంటూ.. ముఖ్యమంత్రి జగన్కు కేంద్రమంత్రి ఆర్కే సింగ్ లేఖ రాశారు.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ సర్కార్ హయాంలో మంజూరు చేసిన రుణమాఫీ ఉత్తర్వుల్ని రద్దు చేసింది. ఈ ఏడాది మార్చి 10న జారీ చేసిన జీవో 38ని రద్దు చేస్తూ.. బుధవారం వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జ...
తెలుగులో ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ మార్క్ చాటుకున్న కమెడియన్ వేణు మాదవ్ ఇకలేరు. గత కొంత కాలంగా మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఈ నెల 6న యశోద ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుం...
ఏపీ ప్రజలు ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పినా.. నేతల తీరు మాత్రం మారలేదని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. ప్రజా తీర్పును గౌరవించకుండా ప్రభుత్వంపై బురదజల్లడమే టీడీపీ పనిగా పెట్టుకుంద...
గోదావరి బోటు ప్రమాదం జరిగి పదిరోజులు గడిచిపోతుంది. ఇంకా పదమూడు మంది అడ్రస్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి.. ప్రమాద భారిన పడినవారు బోటులోనే చిక్కుకునే ఉన్నారన్న అనుమానాల నేపథ్యంలో దాన్ని బయటకు తీసేందుకు ...
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ కేసు సీబీఐకి చేరబోతోంది. ఈ కేసును ఏపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ అక్రమ మైనింగ్ కేసును సీబీఐ విచారణ జ...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖలో.. చంద్రబాబు నివాసం ఉంటున్న తన ఇంటిని కూల్చివేస్తారన్న ప్రచారం.. గతంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్...